kerosene: కిరోసిన్పై సామాన్యులకు మోదీ ప్రభుత్వం భారీ శుభవార్త.. 2 కీలక నిర్ణయాలు, రేషన్ కార్డు ఉంటే చాలు!
kerosene: కిరోసిన్పై సామాన్యులకు మోదీ ప్రభుత్వం భారీ శుభవార్త.. 60 రోజుల పాటు PDS పంపిణీ, పెట్రోల్ బంకుల్లో కూడా అందుబాటు! రేషన్ కార్డు ఉంటే చాలు – గ్యాస్ కొరతకు తాత్కాలిక ఊరట | యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం వంట గ్యాస్ కొరతతో అల్లాడుతున్న సామాన్య కుటుంబాలకు మోదీ ప్రభుత్వం పెద్ద ఊరట ఇచ్చింది. దేశవ్యాప్తంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) ద్వారా కిరోసిన్ పంపిణీని 60 రోజుల పాటు పునరుద్ధరించింది. … Read more